నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిక‌తో మొద‌లైన విభేదాలు.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా చ‌ల్లార‌డం లేదు. భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి త‌లనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలతో తీవ్రంగా న‌లిగిపోయిన అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఇప్పుడు స‌రికొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా శిల్పా వ‌ర్గానికి […]