అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక్కు తాజాగా బాహుబలి కాజాతో సత్కారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మితరం రజమహేంద్రవరం వచ్చిన శర్వానంద్ మరియు […]