దారుణం..ప‌సిబిడ్డ‌ను క‌డ‌తేర్చిన త‌ల్లి..ఎందుకో తెలిస్తే షాకే!

ఆరు నెల‌లు ఉన్న ప‌సి బిడ్డ‌ను క‌న్న త‌ల్లే క‌డ‌తేర్చింది. ఈ దారుణ ఘ‌ట‌న తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మూఢ న‌మ్మ‌కాలే ఈ విషాద ఘ‌ట‌న కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి, తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే ఈ దంపుత‌ల‌కు కుమార్తె పుట్టింది. అయితే ఎప్పుడూ యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గ‌డిపే భార‌తికి.. […]