ఈ రోజు మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!

ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ శుభవార్త తెలిపింది. కొద్ది నిమిషాల ముందే.. సన్రైజర్స్ ఆటగాడు నటరాజన్ కు కరోనా పాజిటివ్ రావడం చేత.. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. కానీ బీసిసిఐ మాత్రం ఈ రోజు రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని తెలియజేసింది. ఇక SRH నటరాజన్ కు కరుణ పాజిటివ్ రావడం చేత.. అతని తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న.. విజయ శంకర్ మిగతా ఐదుగురు స్టాప్ […]

PL: సన్రైజర్స్ ఆటగాడికి కరోనా.. ఇక ఐపీఎల్ ఆటకి ఆటంకమా..?

ఐపీఎల్ మ్యాచ్ అంటే భారతదేశ ప్రజలకు చాలా ఇష్టం. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్ లన్నే చూస్తూ ఉంటారు.ఇక ఇందులో మొత్తం 8 జట్లు ఉంటాయి. ప్రేక్షకులు తమ తమ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ల మ్యాచ్ ను చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటారు. ఇక నిన్నటి రోజున హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్ తేలిందట. దీంతో ఈ రోజు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తో […]