పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అసలు ఆ అభిమాని సూసైడ్ నోట్ను ఎందుకు పంపాడు..? ఏ కారణం చేత పంపాడు..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]