పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..

టాలీవుడ్ లో అచ్చు తెలుగమ్మాయి ఎవరంటే ప్రస్తుతం సాయిపల్లవి అనే చెబుతారు. అయితే ఈమె ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది సాయిపల్లవి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఒక పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.   సాయి పల్లవి తన డాన్స్ తో, పల్లెటూరి భాషతో ప్రేక్షకులకు ఎంతగానో […]