నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే హీరో శ‌ర్వానంద్‌.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ‌ర్వానంద్ చివ‌రి చిత్రం శ్రీ‌కారం. బి. కిషోర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు. మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో శర్వానంద్‌ కు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్‌లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం […]