నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ టార్గెట్‌గా వెన్నుపోటు రాజ‌కీయం

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసేందుకు మ‌రో వారం రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ టైంలో అధికార టీడీపీలో లుక‌లుక‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు టీడీపీలోనే కొంద‌రు తెర‌వెన‌క మంత్రాంగం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ పాగా వేయ‌డం టీడీపీలోనే కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. వాళ్లు ఇక్క‌డ పాగా వేస్తే త‌మ రాజ‌కీయ ఉనికికి ఇబ్బంది వ‌స్తుంద‌ని, త‌మ‌కు ప‌దోన్న‌తి ఉండ‌ద‌ని టీడీపీలోని కొన్ని […]

వైసీపీ వాస‌న‌లు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్యే తీవ్ర పోటీ జ‌రిగిందనే విష‌యం తెలిసిందే! కానీ ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున క‌ర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌నే అంశం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న కూతురికి ఆ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న సీఎంను కోర‌డం.. ఆయ‌న స‌సేమిరా అన‌డం ఇవ‌న్నీ జ‌రిగిపోయాయ‌ట‌. గత ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ […]