కరోనా వైరస్..ప్రజలను, ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. మళ్లీ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు ఈ కరోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాక్సినేషన్ విషయంలో న్యూ రికార్డు నమోదైంది. నిన్నొక్కరోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు […]