రివ‌ర్స్ అవుతోన్న టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌

గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ య‌మ జోరుగా సాగింది. అధికార టీడీపీ విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను విడ‌త‌ల వారీగా త‌న పార్టీలో చేర్చేసుకుంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల ప‌ర్వంలో మొత్తం రెండు విడ‌త‌ల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ల‌భించాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర‌మే మిగిలిన ఉన్న వేళ […]