గత యేడాదిన్నర కాలంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ యమ జోరుగా సాగింది. అధికార టీడీపీ విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను విడతల వారీగా తన పార్టీలో చేర్చేసుకుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్ల పర్వంలో మొత్తం రెండు విడతల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా లభించాయి. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం మాత్రమే మిగిలిన ఉన్న వేళ […]