మహాభారతంలో తెలిపిన ప్రకారం.. స్నానం చేసేముందు ఈ తప్పులు చేస్తే ఏమవుతుందంటే..!

మనం ప్రతి రోజూ స్నానం చేసే ముందర కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము. అలాంటి తప్పులు ఏవో కొంతమంది పండితులు చెబుతున్నారు వాటి వివరాలను చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం అంపశయ్యపై ఉన్న భీముడు వద్దకు పాండవులు వెళ్లగా ఆ సమయంలో భీముడు ధర్మరాజు ధర్మ సందేశాలని అడుగుతాడు. ధర్మరాజుతో ఇలా అంటారు భీష్ముడు.. పూలలో తెల్లని, పచ్చని పూలను మాత్రమే ధరించాలి.రాత్రి వేళ స్నానం మహాపాపం… కనుక చేయకూడదు.. ఉదయం స్నానం చేసిన తర్వాత శరీరానికి […]