ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!

ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం […]

సోనూసూద్ గొప్ప‌మ‌న‌సు..డ‌బ్బులు లేని యువ‌తకు…?!

కరోనా కష్టకాలంలో ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తూ.. రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన‌ సాయం చేస్తూ వ‌స్తున్నారీయ‌న‌. ఎంద‌రో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మ‌రో మ‌హ‌త్త‌ర‌ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టి.. గొప్ప‌ మ‌న‌సుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీస‌ర్స్ కావాల‌నుకుని, కోచింగ్ తీసుకోవ‌డానికి డ‌బ్బులు లేని యువ‌తకు సోనూసూద్ అండ‌గా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు. అందులో భాగంగా సంభ‌వం అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు […]