స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఏం మాట్లాడంటే…?

టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్ కు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈయన రోడ్డు ప్రమాదం తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు.ఇక నిన్న రాత్రి సృహ కోల్పోయిన సాయిధరమ్తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి […]