కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం, టీకాలు వేసుకోవడం మాత్రమే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో […]