ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నది. లక్షలాది మంది వైరస్ బారిన వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ను అరికట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంటలు అందుబాటులో ఉంటూ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఎవరి పనుల్లో తలమునకలైపోతుండా దొంగలు సైతం వారి పని వారు సాగిస్తున్నారు. అధికారులకు మరిన్ని తలనొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలస్తుంది ఈ సంఘటన. హైదరాబాద్ చందానగర్ […]