రిపబ్లిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవదీప్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి విమానాల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై హీరో నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను చిన్నప్పుడు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు సింధూరం అనే సినిమాని చూశాను ఆ వయసులో తను ఆ చిత్రం ఎంతో కలిచివేసింది అంటూ […]