తప్పు చేసి ఉంటే క్షమించండి.. వైరల్ గా మారిన రష్మీ పోస్ట్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్ద ఎత్తున తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట సీరియల్ నటుడు అంబటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షక ఆదరణ లభించకపోవడంతో […]