గుంటూరు జిల్లా హ‌త్య కేసు.. ప‌రారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నం రేపిన ఓ హ‌త్య కేసుకు సంబంధించి విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప‌రారీలో ఉన్నారు. పల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పాపిరెడ్డి హ‌త్య కేసులో ప‌దిమంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిప‌ర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు క‌త్తులు, రాడ్ల‌తో తీవ్ర‌గా గాయ‌ప‌ర‌చ‌డంతో ఆయ‌న మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల టైంలో కండ్ల‌కుంట గ్రామం రెండు […]

వాళ్ళ వేధింపులకు సైనిక ఎస్సై సూసైడ్

మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్‌ […]