ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఇటు కాంగ్రెస్, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ సహా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు హోదా కన్నా ప్యాకేజీ ముద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో అసలు హోదా అనే మాట ఉండదని కూడా వెంకయ్య ఇప్పటకే స్పష్టం చేశారు. ఇక, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. హోదా విషయంలో ప్రజలు […]