‘ మంజుమ్మల్ బాయ్స్ ‘ షోలు ఆపేసారు.. ఫైర్ అవుతున్న మైత్రి మూవీస్.. అసలు గొడవ ఇదే..?!

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మ‌ల్ బాయ్స్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. అయితే ఈ గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శ‌శిధ‌ర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది […]

ప్రేక్షకులకు బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రూపాయికే టికెట్!

భారతదేశంలోని రెండు ప్రీమియం మల్టీప్లెక్స్ చెయిన్‌ అయిన INOX, PVR ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎక్కువ మంది సినీ ప్రేక్షకులను తమ సినిమా థియేటర్లకు ఆకర్షించడానికి కొత్త ప్రోగ్రామ్‌ ప్రకటించాయి. ప్రేక్షకులు రాబోయే చిత్రాల ట్రైలర్‌లను పెద్ద స్క్రీన్‌పై కేవలం రూపాయికే వీక్షించగలిగే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ఈ థియేటర్ యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు భారతదేశంలోని వారి మల్టీప్లెక్స్‌లలో 30 నిమిషాల ట్రైలర్‌లను ఆస్వాదించగలరు. ఈ కొత్త ప్రోగ్రామ్ ఎక్కువ మంది సినిమాలను థియేటర్లకు వచ్చి చూసేలా […]