రాజధాని హైదరాబాద్లో చెరువులు, నల్లాలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి తాట తీస్తామని ఇటీవల కురిసిన కుంభ వృష్టితో హైదరాబాద్ మునిగిపోయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు అయినా సరే..ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కేసు విషయంలోనే అధికార టీఆర్ ఎస్కి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్కి హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే, ఆయనకు హైదరాబాద్లో కాకుండా తన సొంత […]