టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిచగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి భాగం `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]