నందమూరి ఫ్యాన్స్.. పూరి జగన్నాథ్ బర్త్ డే కోసం వెయిటింగ్..!

టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ల ఒకరుగా పేరుపొందాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకి చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. ఇక ఇదిలా ఉండగా సెప్టెంబర్ 28న పూరిజగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులు కూడా […]