ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!

ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం […]