తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు జరిగిన బలపరీక్షలో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. తమిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బలపరీక్షలో పైకి పన్నీరు సెల్వం ఓడినట్లు కనిపిస్తున్నా ఓవరాల్గా మాత్రం […]