ఆంధ్రా ఆక్టోపస్గా గుర్తింపు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. నంద్యాల ఉప పోరుపై చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. అత్యంత టఫ్గా సాగిన ఈ ఉప ఎన్నికపై అందరూ ఏవేవో.. కథనాలు , జోస్యాలు చెప్పుకొచ్చారు. అదేసమయంలో లగడపాటి కూడా తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇక్కడ ఎంత టఫ్ పోరు సాగినా..భారీ సంఖ్యలో జనాలు క్యూకట్టి ఓట్లేసినా.. కూడా వార్ వన్ సైడ్ అయిపోతుందని, టీడీపీ గెలిచి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు. […]