హీరో సూర్య పై పరువు నష్టం దావా కేసు.. ఎవరు వేశారంటే..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు సైతం మూటగట్టుకుంటోంది. ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా.. ఆ తర్వాత సినిమాలో వన్నియర్లకు వ్యతిరేకంగా ప్రస్తావన తీసుకు వచ్చారని ఆ కుల సంఘం నాయకులు విమర్శలు చేశారు. తమిళనాడులో పీఎంకే పార్టీ నేతలు ఒక అడుగు […]