చమురు కంపెనీలు వాహనదారులకు మరోసారి షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెంచిన ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెంచిన ధరలతో […]