ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు. జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ […]
Tag: penamalur
బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!
దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ వారసుడు బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాలయ్య ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా గతంలో తన తండ్రికి వచ్చిన మెజార్టీ మాత్రం బాలయ్యకు రాలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్లలో బాలయ్య బాగానే అభివృద్ధి పనులు చేపట్టారు. […]