జనసేన – టీడీపీ నేతలను కలవరపెడుతున్న పొత్తుల వ్యవహారం..!?

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా తేలని పొత్తుల వ్యవహారం… రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన తొలి ములాఖత్‌లోనే తేలిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో ములాఖత్ భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పవన్ నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇక్కడే అసలు […]