ఎంపీ ప‌ద‌వికి క‌విత గుడ్ బై

రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వ‌రూ అతీతులు కారు! ప్ర‌స్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నార‌ట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌. ప్ర‌స్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నార‌న్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెల‌కొంద‌ట‌! దీంతో త‌న వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మ‌ళ్లించారు. […]