చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. ఆయ‌న బృందంతో క‌లిసి గురువారం ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయ‌ని, తెలుగు గంగ ద్వారా నీళ్ల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని ఆయ‌న బాబుకు విన్న‌వించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని ప‌న్నీర్ చెప్పారు. ఇప్పుడు […]

శ‌శిక‌ళ‌ను తొక్కేందుకు బిగ్ స్కెచ్

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండ‌డం లేదు. ముందుగా ప‌న్నీర్ సెల్వం ఆఘ‌మేఘాల మీద సీఎం అయ్యారు. త‌ర్వాత జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ మీద‌, ప్ర‌భుత్వం మీద ప‌ట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]

శ‌శి టార్చ‌ర్ దెబ్బ‌తో ఢిల్లీకి ప‌న్నీర్ సెల్వం

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఢిల్లీ బాట ప‌డుతున్నాయా? త‌మిళనాడు అధికార పార్టీలో ఢిల్లీ జోక్యం పెరగ‌బోతోందా? ఏనాడూ ఢిల్లీ గ‌డ‌ప తొక్క‌ని జ‌య పార్టీ.. నేత‌లు ఇప్పుడు అమ్మ అస్త‌మ‌య‌మైన ప‌ది రోజుల్లోనే ఢిల్లీని శ‌ర‌ణు జొచ్చుతున్నారా? అంటే ఔన‌నే మాటే వినిపిస్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అమ్మ‌కు ఆత్మ బంధువు ప‌న్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీ బాట ప‌ట్టారు. విష‌యం ఏంట‌నేది పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. అధికార అన్నాడీఎంకేలో జ‌రుగుతున్న సీఎం సీటు పోరు నేప‌థ్యంలోనే సెల్వం ఢిల్లీకి […]