అవును మీరు చదివింది తప్పుకాదు. నిజమే! ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డే.. నడిరోడ్డుపై చెప్పులు వదిలేసి మరీ.. పరుగులెత్తాల్సి వచ్చిందట. అదికూడా ఆయన సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి తలెత్తిందట! మరి ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో? ఎవరు కల్పించారో? అప్పుడసలు ఏం జరిగిందో? తెలుసుకోవాలని ఉంటే..ఇది చదవక తప్పదు. అనంతపురంలోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో పడకల పెంపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్న డిమాండ్ తో సీపీఎం నేత, ఎమ్మెల్సీ గేయానంద్ మూడు రోజులుగా దీక్ష […]