కాపు ఉద్య‌మాన్ని అట‌కెక్కించిన ముద్ర‌గ‌డ‌..!

ఏపీలో 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార టీడీపీ కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని, వారికి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఆ హామీయే ప‌నిచేసిందో లేదా జ‌న‌సేన‌-ప‌వ‌న్ ఎఫెక్టే ప‌నిచేసిందో గాని కాపులంతా టీడీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేసి గెలిపించారు. వాస్త‌వానికి కాపులు బ‌లంగా ఉన్న జిల్లాల్లో చంద్ర‌బాబు కంటే జ‌గ‌నే ఆ సామాజిక‌వ‌ర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఓట‌ర్లు మాత్రం టీడీపీకే ప‌ట్టంగ‌ట్టారు. ఆ త‌ర్వాత రోజులు, నెల‌లు, మూడేళ్లు గ‌డ‌చిపోయాయి…ఇప్ప‌ట‌కీ కాపుల రిజ‌ర్వేష‌న్లు క‌ల‌గానే ఉన్నాయి. […]