ప్ర‌జాక్షేత్రంలోకి జనసేన .. చివ‌రి రోజున ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జాక్షేత్రంలోకి దూక‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే వివిధ జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే నాలుగైదు స‌భ‌లు పెట్టిన ప‌వ‌న్ ఇక ఇప్పుడు సీమలో క‌రువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లా మీద త‌న ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]