రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]