బాలినేనికి సొంత తలనొప్పి..వదలడం లేదట..ఒంగోలులో దెబ్బతీస్తారా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సొంత తలనొప్పి తగ్గడం లేదు. సొంత వాళ్ళే ఆయనకు డ్యామేజ్ చేస్తున్నారట. కుట్రలు పన్నుతున్నారట. దీంతో బాలినేని..డైరక్ట్ గా జగన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి బాలినేని ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత వాళ్లతోనే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారని, తనకు ప్రాధాన్యత దక్కకుండా చూడాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆ మధ్య ప్రాంతీయ సమన్వయకర్త […]