తళుక్కుమని పార్టీలో మెరిసిన టాలీవుడ్ కమెడియన్స్..!

టాలీవుడ్ లో కమెడియన్స్ అందరూ ఓకే గ్రూపుగా ఉండి ప్రతి నెల ఏదో ఒక పార్టీని చేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు. ఈ గ్రూపులో వెన్నెల కిషోర్, నందు, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, చిత్రం శీను, సత్యం రాజేష్, వేణు, ధన్ రాజ్ ఇంకా మరి కొందరు సభ్యులు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కోసారి పార్టీలు ఇచ్చుకుంటూ ఐక్యమత్యంగా ఉంటున్నారు. తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్లీ కలుసుకొని ఒక పార్టీ చేసుకుంటున్నారు. […]