ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్ కుమారులు.. పిక్స్ వైరల్..

ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవ్ రీసెంట్‌గా ఒక వెకేషన్ ఎంజాయ్ చేశారు. కాగా ఈ హాలిడే ట్రిప్‌లో వారు కలిసి గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ విదేశాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మే 20న పుట్టినరోజు జరుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, అతను తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆపై ఈ యంగ్ టైగర్ ఒక గుర్తు తెలియని ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. […]