ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలిపేయాలంటూ షాక్ ఇచ్చిన కోర్టు..!!

ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కొంతమంది ఎన్నారైలు పారిశ్రామికవేత్తలు కలిసి సుమారుగా రూ.4 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించారు 54 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున పలు […]