మ‌హేష్-ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..అది మ‌ళ్లీ వాయిదా..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు మ‌ళ్లీ బిగ్ షాక్ త‌గిలింది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీలు కూడా వ‌స్తుంటారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత‌లు స్పెష‌ల్ గెస్ట్‌లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ త‌న‌దైన […]