ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జరుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకుండానే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్పటికే రెండు పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. టీడీపీ అభ్యర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు కాగా వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. చంద్రబాబు అయితే ఇప్పటికే […]