ప్రస్తుతం ఇండియాలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తూ భయానక పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇక దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కొందరు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండే నిత్యానంద ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఇండియాలో కరోనా ఎప్పుడు అంతమవుతుందని రెండ్రోజుల ముందు ఆయన్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానమిస్తూ అమ్మ ఇప్పుడు […]