మానవత్వం మేల్కొన్న వేళ..ఆ నీచుడు కోసం కదిలివచ్చిన ఉద్యోగస్తులు..?

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిన వార్త సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతోంది. ఇప్పటికి నిందితుడు రాజు బయట తిరుగుతూ ఉన్నాడు.నిందితుడి ఆచూకీ తెలిపినవారికి పదిలక్షల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు సైతం ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తునారు. ఇక ఇప్పుడు అందరి మాట ఒక్కటే.. ఆ నిందితుడు రాజు అని కఠినంగా శిక్షించాలి అని […]