హాట్ వీడియో విడుదల చేసి.. తమ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..?

టాలీవుడ్ లోకి సవ్యసాచి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. కానీ ఇవన్నీ తనకి ఎటువంటి పేరు తీసుకురాలేదు. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. ఈమేను స్టార్ హీరోయిన్ల మార్చేసింది. ఈ సినిమాలో ఈమె ఎక్కువ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక అందుకోసం దర్శకనిర్మాతలు కూడా ఈమె కాల్షీట్ల కోసం ఎగబడ్డారు. ఈమె తమిళ్ […]