స్పెయిన్‌లో 3 వారాలు మకాం వేయ‌బోతున్న మ‌హేష్‌..కార‌ణం అదే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పెయిన్‌కి వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే మూడు వారాలు మ‌కాం కూడా వేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్‌.. షూటింగ్ ట్రిప్పే. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]