శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే ..మరో మార్గం ఏముందంటే..!

తిరుమలలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు టీటీడీ బోర్డు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉండడంతో వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.ఇప్పటి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే వారు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ […]