ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాలు..

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర శాతం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తే మన రాష్ట్రం ఎందులోనూ తీసిపోనట్లే స్పష్టమవుతోరది. ప్రధానంగా […]