`నేనే నా` అంటూ భ‌య‌పెడుతున్న రెజీనా.. ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్‌ రాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజశేఖర్‌ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ […]