ఏపీ హోదా.. ఇక‌.. పాయే… క్లారిటీ

నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుడు అర‌వింద్ ప‌న‌గ‌డియా ఇప్పుడు పొలిటీషియ‌న్‌ని మించిపోయార‌నే టాక్ విన‌బ‌డుతోంది. ముఖ్యంగా ఏపీ కి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న పొలిటీషియ‌న్ల‌కు ఒక అడుగు ముందుకు వేసిన‌ట్టుగా మాట్లాడారు. హోదా ఇక ముగిసిన స‌మ‌స్య అంటూ ఢిల్లీలో ఆయ‌న కామెంట్లు కుమ్మ‌రించారు. అంతేకాదు.. హోదాను మించిన ప్యాకేజీ ఏపీకి గుండుగుత్తుగా అప్ప‌జెప్పామ‌ని, దీంతో ఏపీ వెలిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఈ కామెంట్లు వింటుంటే.. ప‌న‌గ‌డియా ఫ‌క్తు పొలిటీషియ‌న్‌ను మించిపోయాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఈ […]